UPDATES  

 సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం చేయ్యండి బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్

మన్యం న్యూస్,కరకగూడెం:
బి. ఆర్ ఎస్ పార్టీమండల కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ…భారత రాష్ట్ర సమితి అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం,జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా మండలంలోని ముఖ్యనాయకులు,ప్రజాప్రతినిధులు హాజరవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రేగా కాళిక,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం రాము,బూర్గంపాడు మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,సొసైటీ డైరెక్టర్ కనకయ్య,రేగా సత్యనారాయణ,రావుల రవి అక్బర్ ఖాన్,చిరంజీవి,ఉప్పల రెడ్డి,యాకుబ్,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్,యూత్ పినపాక కాన్స్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ కటకం లెనిన్,యూత్ వైస్ ప్రెసిడెంట్ గాంధర్ల సతీష్,ఊకే నరేష్,గ్రామ కమిటీ అధ్యక్షులు పులి శ్రీధర్,పోలెబోయిన కృష్ణారావు,నిట్ట ప్రభాకర్,యలగొండ శ్రీను,సోషల్ మీడియా వారియర్స్ సాధనపల్లి లక్ష్మీనారాయణ,గిద్దె సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !