మన్యం న్యూస్,భద్రాచలం:
బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్రకార్యదర్శి, భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు కిబుధవారం ఉదయం గుండె పోటురావడం జరిగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన భద్రాచలం లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ఎమర్జెన్సీ వైద్యం అందించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు డాక్టర్ తెల్లం వెంకట్రావుని మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ కి హుటాహుటిన తరలించారు.
