UPDATES  

 క్రీడలను పోటీలను సందర్శించిన ఎంపీపీ కొండ్రుమంజు భార్గవి

మన్యం న్యూస్ గుండాల: ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ జ్ఞాపకార్థం అటవీ శాఖ నిర్వహిస్తున్న వాలీబాల్ క్రీడా పోటీలను ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి బుధవారం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రేంజ్ ఆఫీసర్ దీపిక, సెక్షన్ ఆఫీసర్ బేగం, సతీష్ ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !