మన్యం న్యూస్ ఏటూరునాగారం
రెండు కిడ్నీలు పాడై అనా రోగ్యంతో బాధపడుతూ డయాలసిస్ చేయించు కోవడం కోసం వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించిన శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్.ఏటూరు నాగారం మండల కేంద్రంలోని నిరుపేద కుటుం బంకు చెందిన సొంత ఇల్లు కూడ లేక అద్దె ఇంట్లో ఉంటున్న అందె సాంబశి వుడుకు గత సంవత్సరం నుండి రెండు కిడ్నీలు పాడై అనారోగ్యంతో బాధపడుతూ డయాలసిస్ చేయించి కోవడం కోసం వైద్య ఖర్చులకు కూడ డబ్బులు లేక ఆర్థిక ఇబ్బం దులు పడుతున్న వారికి శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ ట్రస్ట్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాడిశ నవీన్, ఇందారపు రమేష్,మునిగల మహేష్,తోకల రాఖేష్,తోకల నవీన్ ,మండల సంతోష్, చిట్యాల రాజశేఖర్,గట్టిపల్లి అర్జున్,గంగేర్ల నాగరాజు, జానపట్ల విష్ణు,బోడ ప్రవీణ్, అరవింద్ బేతా వెంకటేశ్, గోగులముడి జోసఫ్, కనుకుంట్ల నాగరాజు, పాల్గొన్నారు.