UPDATES  

 అనుమతులు లేకుండా మట్టి తొలకం….మట్టిని సీజ్ చేసిన రెవిన్యూ అధికారులు.

మన్యం న్యూస్. ములకలపల్లి.జనవరి 11.
మండలంలోని రాజుపేట కాలనీలోని నర్సరికి అనుమతులు లేకుండానర్సరీ యజమానులు బుధవారం మట్టి తోలుతున్నారు.సమాచారం అందుకున్న రెవిన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, మట్టిని పరిశీలించి అనంతరం ఆర్ ఐ తరచంద్ అక్రమమట్టిని సీజ్ చెయ్యడం జరిగింది.అనుమతులు లేకుండా మట్టి తొలకాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆర్ ఐ హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !