మన్యం న్యూస్. ములకలపల్లి.జనవరి 11.
మండలంలోని రాజుపేట కాలనీలోని నర్సరికి అనుమతులు లేకుండానర్సరీ యజమానులు బుధవారం మట్టి తోలుతున్నారు.సమాచారం అందుకున్న రెవిన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని, మట్టిని పరిశీలించి అనంతరం ఆర్ ఐ తరచంద్ అక్రమమట్టిని సీజ్ చెయ్యడం జరిగింది.అనుమతులు లేకుండా మట్టి తొలకాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆర్ ఐ హెచ్చరించారు.
