మన్యం న్యూస్,పినపాక:
గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో పినపాక మండలంలోని 15 ప్రాథమిక పాఠశాలలకు చెందిన 600 మంది విద్యార్థులకు బియ్యం , తినుబండారాలు, నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు జాకబ్, సభ్యులు హరీష్ , సురేష్ , అభిషేక్ , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు