UPDATES  

 ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసిన అర్ టిఓ.

మన్యం న్యూస్ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుని శుక్రవారం మర్యాదపూర్వకంగా భద్రాచలం ఆర్టీవో తిరుపతిరావు కలిశారు .అనంతరం పుష్పగుచ్చం అందజేశారు ఈనెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభకు వాహనాల పర్మిషన్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో వెహికల్ ఇన్స్పెక్టర్ టిఎన్ రావు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !