UPDATES  

 సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 13… కేజీబీవీ లో పనిచేస్తున్న నాన్ టీచింగ్, వర్కర్లకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు శుక్రవారం ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రగతిశీల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఎండ్ వర్కర్స్ వర్కర్స్ పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని కేజీబీవీ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదనపు పనిబారంతగ్గించాలని. సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు . అనంతరం డిఆర్ఓ అశోక్ చక్రవర్తి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఆర్ .మధుసూధన్ రెడ్డి ,.ఇప్టూ జిల్లా కొశాదికారి పి.సతీష్ . కేజీబీవీ వర్కస్ జిల్లా సబ్యులు సుహాసిని,రమణ,అరుణ,సమక్క.భారతి.వెంకటరమణ.స్వరుప తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !