UPDATES  

 ఖమ్మం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. -పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు.

మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 18: ఖమ్మంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఈ భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపిందన్నారు. రానున్న రోజుల్లో ఇదే జోష్ తో ముందుకు సాగుతామన్నారు. సభను విజయవంతం చేసిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !