మన్యం న్యూస్ మణుగూరు టౌన్ ,జనవరి 19..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల పరిధి లోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నందు గురువారం బి టి పి ఎస్,సిఈ బీ.బిచ్చన్న తనిఖీలు నిర్వహించారు. ప్లాంటు లోని సి డబ్ల్యూ పి హౌస్,కంప్రెసర్ హౌస్,ఎఫ్ ఓ పంప్ హౌస్,టీపి 5 ప్రాంతాలలో బి టి పి ఎస్ సి ఈ బిచన్న ఎస్ ఈ లు,డి ఈ లతో కలిసి సంయుక్త తనిఖీని నిర్వహించారు.పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు.పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.