UPDATES  

 నువ్వా ..నేనా .. ఉత్సాహంగా టగ్ ఆఫ్ వార్…

.
మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 21: రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మణుగూరులో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా శనివారం స్థానిక జడ్పీ కో ఎడ్యుకేషన్ హై స్కూల్ ఆవరణలో టగ్ ఆఫ్ వార్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.25000, రెండవ బహుమతి రూ. 15000 అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !