UPDATES  

 తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన చీమల

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ను మర్యాద పూర్వకంగా కలిసిన చీమల
మన్యం న్యూస్ ఇల్లందు జనవరి22:- తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ని గాంధీభవన్ నందు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇల్లందు నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు ఎంఎ జలిల్,ఇల్లందు మండల అధ్యక్షులు పులిసైదులు,బయ్యారం మండల ప్రచార కార్యదర్శి మోహన్ జీ తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !