మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 22: మణుగూరు పిఏసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు మనవడు బత్తుల అచ్యుత్ అన్న ప్రసన్న వేడుకకు ఆదివారం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు. చిన్నారి అచ్యుతును అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
