మన్యం న్యూస్.ములకలపల్లి. జనవరి 23. మండలం లోని మాదారం గ్రామంలో మణుగూరు టిబిజికెఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర్ రావు నూతన గృహప్రవేశం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సోమవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు,ఎంపిపి మట్ల నాగమణి,సర్పంచులు, సున్నం సుశీల, వాడే భద్రం, రాజేష్,అంజి,వెలకం వెంకటేష్ ,కొండ్రు సుందర్ రావు,ఏసుపాక వెంకటేశ్వర్లు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
