అధిక లోడుతో వెళ్తున్న మూడు లారీలు సీజ్….
మన్యం న్యూస్,మణుగూరు, జనవరి 24: అధిక లోడుతో వెళ్తున్న మూడు లారీలను ఎంవిఐ తిరుపతిరావు మంగళవారం సీజ్ చేశారు.
మండలంలోని కూనవరం రైల్వే గేట్ వద్ద ఆర్టీవో వాహనాలు తనిఖీ చేస్తుండగా అధిక లోడుతో వెల్లుతున్న రెండు బొగ్గు లారీలు, ఒక మట్టి లారీని అదుపులోకి తీసుకొని సీజ్ చేసి జరిమానా విధించారు.
