UPDATES  

 జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు అవగాహన సదస్సు

మన్యం న్యూస్, అశ్వాపురం:మండలం లోని తుమ్మల చెరువు పంచాయతీలో మంగళవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా సర్పంచ్ బండ్ల సంధ్యారాణి ఆధ్వర్యంలో 10నుండి 15 సంవత్సరాల బాలికలకు అ వయసు లో జరిగే మార్పులు, సమస్యల గురించి ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్స్ గోగ్గల పుల్లమ్మ , పైద రమణ, బొల్లి వెంకటరమణ, గోగ్గల సుశీల, తాడి సుగుణ, తాటి నాగలక్ష్మి, స్టాఫ్ నర్స్ ,ఏఎన్ఎమ్స్ లక్ష్మీ కుమారి ,రాములమ్మ, ఆశ వర్కర్లు , విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !