మన్యం న్యూస్ ,ఇల్లందు జనవరి24:- మండల పరిధిలోని దనియలపాడు పల్లెప్రకృతి వనాన్ని ఎంపీఓ చిరంజీవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకృతివనం నిర్వహణ గూర్చి అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ధనియాల పాడు సర్పంచ్ నునావత్ తిరుపతి,పంచాయితీ సెక్రెటరీ హర్షిణి, గ్రామపంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.