UPDATES  

 పల్లె ప్రకృతి వనాన్ని తనిఖీ చేసిన ఎంపీఓ చిరంజీవి

 

మన్యం న్యూస్ ,ఇల్లందు జనవరి24:- మండల పరిధిలోని దనియలపాడు పల్లెప్రకృతి వనాన్ని ఎంపీఓ చిరంజీవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకృతివనం నిర్వహణ గూర్చి అడిగి తెలుసుకొని తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ధనియాల పాడు సర్పంచ్ నునావత్ తిరుపతి,పంచాయితీ సెక్రెటరీ హర్షిణి, గ్రామపంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !