మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 25: మండల కేంద్రానికి చెందిన గొల్ల పుల్లయ్య గుండెపోటు తో మరణించిన విషయం తెలిసి బుధవారం వారినివాసనికి వెళ్లి జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు .ఆమెతో పాటు మండల ఉపాధ్యక్షుడు జక్కం సుబ్రహ్మణ్యం, యూత్ ప్రెసిడెంట్ గోనెల నాని, తోకల సతీష్, బాసి బోయిన గంగయ్య, గొల్ల కోటయ్య, తోకల శివ,తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు నివాళులు అర్పించారు.