న్యూ న్యూస్ బూర్గంపాడు జనవరి 26 మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ నియోజకవర్గ టిపిసిసి సభ్యులు తాళ్ళూరి చక్రవర్తి, పార్టీ సీనియర్ నాయకులు, మండల కమిటీ నాయకులు ధూగ్గెంపూడి కృష్ణారెడ్డి, బట్టా విజయ్ గాంధీ, మందా నాగరాజు, వాసుదేవరావు, పూలపెళ్లి సుధాకర్ రెడ్డి, యాకుబ్ పాషా, మహిళా నాయకురాలు, ఉప సర్పంచ్ సాయి ప్రత్యూషగారు, రేణుక
జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు మొహమ్మద్ ఖాన్, పోతురెడ్డి శ్రీనివాస రెడ్డి, కణితి కృష్ణ, బర్ల నాగమణి ఐఎన్టియుసి అనుబంధ సంఘాల ప్రతినిధులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విభాగ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.