మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 02
తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే కల్యాణ లక్ష్మి పథకం చెక్కును మండలంలోని సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారికి గురువారం పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొర్సా లక్ష్మీ రూపవతి ఆర్ ఐ వీరభద్రం, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.