UPDATES  

 శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న మాజీ ఎంపీ‌ పొంగులేటి

మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 02 ..మండల పరిధిలోని చిరుమళ్ళ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క- సారలమ్మ జాతరకు గురువారం హాజరైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి.శ్రీనివాస రెడ్డి అనంతరం సమ్మక్క- సారలమ్మ తల్లులను దర్శించుకోని,మొక్కలు చెల్లించారు.అనంతరం ఆలయ అభివృద్ధి కోరకు ఆలయ కమిటీకి లక్ష రూపాయలు నగదు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు, జిల్లా చైర్మన్ కొమరం. కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరు. బ్రహ్మయ్య, అశ్వపూరం ఎంపీపీ ముత్తినేని.సుజాత తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !