మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి2:- ఇల్లందు మండల పరిధిలోని బొజ్జయి గూడెం, సుదిమళ్ళ,సుభాష్ నగర్ గ్రామపంచాయితీల్లోని నర్సరీలను గురువారం డిఅర్డిఓ పిడి మధుసూదన్ రాజు ఆకస్మిక తనిఖీ చేశారు.నర్సరీలోని మొక్కల పెంపకం, నాటిన మొక్కల నిర్వహణ గురించి అడిగి తెలుసుకొని సూచనలు చేశారు.కార్యక్రమంలో ఎంపిడిఓ అప్పారావు,ఈసి శంకర్ ,పంచాయితీ కార్యదర్శులు, టీఏ, ఎఫ్ఏ, ముల్టిపర్పుస్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.