మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి ఫిబ్రవరి 6: అశ్వారావుపేట నియోజకవర్గం జారే ఆదినారాయణ నాయకత్వంలో దమ్మపేటలో నిర్వహిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి సోమవారం మండల కేంద్రంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విరాభిమాని పర్సా వెంకటేశ్వరావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వివిధ గ్రామాల నుండి నాయకులు,కార్యకర్తలు,జనం భారీ వాహనాలతో సభకు బయలుదేరుతూ జై పొంగులేటి జై జారే అంటూ నినాదాలు చేస్తూ సభ ప్రాంగణానికి బయలుదేరారు.