మన్యం న్యూస్, పినపాక, ఫిబ్రవరి 07
మండలంలోని గడ్డంపల్లి గ్రామనికి చెందిన కదురు కౌసల్య, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు అదేశాలు మేరకు మంగళవారం పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ ఆమె కుటుంబాన్ని పరామర్శించి,5 వేల నగదు,50 కేజిల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ కలివేటి సునీల్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.