మన్యం న్యూస్, దమ్మపేట,ఫిబ్రవరి.07.. మండల కేంద్రం లో గిరిజన ముఖ్య నాయకులు అత్యవసర సమావేశం సోయం.రామ్మూర్తి అధ్యక్షతన మంగళవారం జరిగింది.ఈ కార్యక్రమం కు అశ్వారావుపేట నియోజిక వర్గ నాయకులు వాడే.వీరాస్వామి పాల్గోని మట్లాడుతూ,నిన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో రాష్ట్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భం లో తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ అంతా నిరాశజనకం గా ఉన్నాదని,ఆర్థిక మంత్రి హరీష్ రావు అంకెలా గారడిని చదివివారని యెద్దేవా చేసారు.ఈ బడ్జెట్ లోనైనా గిరిజన బంధు ఉసే లేదూ అని,రైతులా ఋణమఫీ విషయము సరైన విధివిధానాలు చెప్పలేదని,ఎన్నికలు మేనిఫెస్టో లో పొందుపరిచిన తెలంగాణ రాష్ట్రం లో అధికారం వచ్చిన వెంటానే రైతులంధరికి ఎలాంటి షరతులు లేకుండ ఒకేసారి లక్ష రూపాయలు మాఫీ చేస్తా మని,రైతులా పట్ల నిర్లక్ష్యము,వివక్ష,పక్షపాతచూపారుని, విమర్శించారు ఈ కార్యక్రమం లో దమ్మపేట మండలం ఆదివాసీ సీనియర్ నాయకులు సోయం రామ్మూర్తి,యట్ల మంగారావు,యట్ల శివ తధితరులు పల్గొన్నారు.
