UPDATES  

 ఎమ్మెల్యే మెచ్చా కి ధన్యవాదాలు తెలిపిన ఎంపీపీ జల్లిపల్లి

ఎమ్మెల్యే మెచ్చా కి ధన్యవాదాలు తెలిపిన ఎంపీపీ జల్లిపల్లి

మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఫిబ్రవరి 07… అశ్వారావుపేట మండలంలోని గ్రామాలకు 2 కోట్ల 19 లక్షల రూపాయలతో సుమారు 29 సీసీ రోడ్లుకి ఎన్ఆర్ఈజీఎస్ 2022/23 నిధుల కింద మంజూరీ చేపించినందుకు అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావుకి అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి. మంగళవారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా మన మండలంలో సీసీ రోడ్లు మంజూరు అవుతున్నాయని త్వరలోనే ఈ సిసి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం అవుతాయని, ఎమ్మెల్యే మెచ్చా ప్రతి నిత్యం నియోజక వర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారని అశ్వారావుపేట మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !