మన్యం న్యూస్ మంగపేట,ఫిబ్రవరి08…
మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు గుమ్మల వీరాస్వామి -రమాదేవి పుత్రిక వర్షనికు బుధవారం పుష్పాలంకరణ వేడుకకు హాజరై వర్షని ను ఆశీర్వాదించిన బి ఆర్ ఎస్ పార్టీ మండల శ్రేణులు . ఈ కార్యక్రమంలో మంగపేట మండల అధ్యక్షులు మాజీ సర్పంచ్, ఎంపీటీసీ కుడుముల లక్ష్మినారాయణ, జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ,మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి, పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజు యాదవ్ , హరిబాబు, నరసింహారావు నరసింహారావు వేంకటాద్రి అన్ని గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ శ్రేణులు మహిళలు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.
