UPDATES  

 ముమ్మరంగా కొనసాగుతున్న మూడు జిల్లాల స్థాయి వాలీబాల్ క్రీడలు.

మన్యం న్యూస్ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో నిర్వహిస్తున్న మూడు జిల్లాల స్థాయి,భద్రాద్రి కొత్తగూడెం,ములుగు, మహబూబాద్ జిల్లా వాలీబాల్ క్రీడలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానోత్సవం ఉన్నట్లు క్రీడ నిర్వాహకులు గురువారం తెలిపారు క్రీడలలో మొదటి బహుమతిగా 20000 ద్వితీయ బహుమతిగా 15000 తృతీయ బహుమతి గారు 8000 , చతుర్ధ బహుమతిగా 5000 రూపాయలు ఇవ్వనున్నట్లు నిర్వాకులు సమ్మక్క-సారలమ్మ దేవర బాల పోలబోయిన వెంకట నర్సయ్య,పోలెబోయిన గోపాల్ మన్యం న్యూస్ ములుగు జిల్లా ఇంచార్జీ,పోలెబోయిన, అనంద్,దీలిప్,నర్సింహరావు, సొవలం.కెశ్వరావు పోలెబోయిన రాజేంద్ర ప్రసాద్, సర్వెశ్వరావు,తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !