మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 10
శ ఏటూరునాగారం మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ -భవాని రెండవ కుమార్తె అయినా మౌనిక- శ్రవణ్ కుమార్ దంపతుల చిన్నారి 21వ రోజు వేడుకకు శుక్రవారం హాజరై మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ, మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి దీవించారు.
ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల పార్టీ అధ్యక్షులు సుబ్బుల సమ్మయ్య,మండల నాయకులు కటికనేని సత్యనారాయణ, చిట్టీమల్ల సమ్మయ్య, మండల ఆర్గనైజేషన్ సెక్రెటర్ చల్లగురుగుల తిరుపతి, మల్లూర్ గ్రామం కమిటీ అధ్యక్షులు సోయం ఈశ్వర్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.
