మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం సొసైటీ డైరెక్టర్ కాలువ పూర్ణయ్య కుమారుడు కిరణ్- జోష్న దంపతులను ఆశీర్వదించిన ఖమ్మం జిల్లా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిసిసిబి చైర్మన్ నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ బోధబోయిన బుచ్చయ్య మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఇరువురిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మ ఎంపీపీ రేసి లక్ష్మి దుమ్ముగూడెం భద్రాచలం అధ్యక్షులు తిరుపతిరావు ప్రధాన కార్యదర్శి కనితిరాముడు కామేశ్వరరావు ఎంపిటిసిలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.