మన్యం న్యూస్.ములకలపల్లి. ఫిబ్రవరీ 14. మండలంలోని శివాలయం లో ఈ నెల 18న జరగనున్న కళ్యాణం కు రావాల్సిందిగా జిల్లా కలెక్టర్ అనుదీఫ్ ను శివాలయం కమిటీ మంగళవారం ఆహ్వానం పత్రికను అందించారు.ఈ సందర్బంగా కళ్యాణం గోడ పత్రిక ను కలెక్టర్ చే ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటి చైర్మన్ నరాటి ప్రసాద్,శనగపాటి సీతారములు,పువ్వాల మంగపతి, డాక్టర్ కొమరయ్య, పుష్పల చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
