UPDATES  

 ఎమ్మెల్యే మెచ్చా ను మర్యాదపూర్వకంగా కలిసిన అశ్వారావుపేట తహసిల్దార్

 

మన్యం న్యూస్, అశ్వరావుపేట ఫిబ్రవరి 14… అశ్వారావుపేట తహసిల్దారుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన విల్సన్ మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు. అలాగే గుర్రాలచెరువు గ్రామ ప్రజలు రేషన్ తీసుకోవడం కోసం అశ్వారావుపేట వెళ్లాల్సి వస్తుండటంతో గుర్రాలచెరువు లో రేషన్ అందించేలా ఏర్పాటు చేయాలని సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !