UPDATES  

 దశ దిన కర్మలకు క్వింటా బియ్యం అందించిన మంచర్ల వెంకన్న

మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రమణక్కపేటలొ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాకి నాగ శ్రీను కుటుంబానికి దశ దిన కర్మల నిమ్మితం అదే గ్రామంలోని మాజీ ఉప సర్పంచ్ మంచర్ల వెంకన్న క్వింటా బియ్యాన్ని గురువారం అందజేశారు.ఈ కార్యక్రమంలొ చదలవాడ రాధాకృష్ణ, పయ్యావుల నర్సింహారావు,కోడెం బాలకృష్ణ, పయ్యావుల విష్ణు మూర్తి,చదలవాడ వెంకటేశ్వరరావు, చదలవాడ సత్య నారాయణ,బొనుగు సుబ్బారావు,చదల వాడ సాంబశివరావు, చదలవాడ శ్రీను,చదల వాడ వెంకటేశ్వరరా వు,చిట్యాల ప్రశాంత్, తోడేటి నవీన్ కుమార్, పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !