UPDATES  

 అశ్వాపురంలో పర్యటించిన పొంగులేటి…

మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 17: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అశ్వాపురం మండలంలో పర్యటించారు. మండలంలోని గరి ఒడ్డు, రామచంద్రపురం, మల్లెల మడుగు, మొండికుంట గ్రామలలో పలు కుటుంబాలను పరామర్శించారు. నిరుపేద కుటుంభాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎంపీపీ ముత్తినేని సుజాత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !