మన్యం న్యూస్ కరకగూడెం: అభివృద్ధి ప్రదాత నిరంతర శ్రామికుడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతూ ఏజెన్సీ ఆదివాసీల పాలిట మంచి మనిషిగా పిలవబడే ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక శాసనసభ సభ్యులు రేగా కాంతారావు బుధవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేయుచున్న సందర్భంగా మండలంలో ఉన్న మండల నాయకత్వం సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డు మెంబర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చిరుమళ్ళ గ్రామపంచాయతీ సర్పంచ్, కరకగూడెం సర్పంచుల సంఘం అధ్యక్షుడు, పాయం నరసింహారావు మంగళవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు కన్నాయిగూడెం గ్రామపంచాయతీ రోడ్డుకు శంకుస్థాపన చేసి అక్కడినుండి చిరుమళ్ళ గ్రామపంచాయతీ పరిధిలోని రాయనపేట కవులూరు
