UPDATES  

 లకావత్ సీత భౌతికదేహానికి నివాళులర్పించిన బూర్గంపాడు మండల జడ్పిటిసి

 

మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి21.. మండలంలోని అంజనాపురం గ్రామపంచాయతీ లో గల లకావత్ సీత అనారోగ్యం తో మరణించిన విషయం తెలుసి మంగళవారం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత వారి ఇంటికి వెళ్లి  నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు.వారితో పాటు  స్థానిక సర్పంచ్ భూక్యా భారతి, సితారములు, వార్డునంబర్ తేజవత్ అరుణ, తేజవత్ భాస్కర్, బానోవత్ హరికృష్ణ, తదితర పార్టీ నాయకులు, గ్రామపెద్దలు, మహిళలు నివాళులు అర్పించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !