UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 ఓసి ప్రాజెక్టు ప్రభావిత యువతకు ఉపాధి కల్పించాలి…

మన్యం న్యూస్, మణుగూరు , ఫిబ్రవరి 21 : మణుగూరు ఓసి ప్రభావిత గ్రామాల యువతకు స్థానిక ఓబి కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించాలని పగిడేరు ఎంపీటీసీ కుంజా కృష్ణకుమారి ఓబి కంపెనీల యాజమాన్యాన్ని కోరారు. ఆమె మంగళవారం దుర్గా కంపెనీ యాజమాన్యానికి ఉప సర్పంచ్ దామల్ల దయాకర్ తో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓసి టు నిర్వాసిత గ్రామమైన శ్రీరంగాపురం, ఓసి ప్రభావిత గ్రామాలు శాంతినగర్, పగడేరు, గొల్ల కొత్తూరులో యువత ఉపాధి అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సింగరేణి యాజమాన్యం ఓబి కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దుర్గా కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !