UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 మండలంలో పలు కార్యక్రమాలు లో పాల్గొన్న వైయస్ఆర్టిపి జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం

 

మన్యం న్యూస్, దమ్మపేట, ఫిబ్రవరి, 21.. దమ్మపేట మండలంలో మంగళవారం పలు కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు సోయం వీరబద్రం పాల్గొన్నారు. దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామం లో శ్రీ సీతారామాంజనేయ అలయ మొదటి వార్షికోత్సవ కార్యక్రమం అలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మెరకు వార్షికోత్సవం లో ఆయన పాల్గొన్నారు అలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. తదుపరి అలయ కమిటీ సభ్యులుతో కలిసి సీతారామాంజనేయ స్వామి వార్ల కు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సోయం వీరభద్రంకి కమిటీ సభ్యులు శాలువ కప్పి ఘనం గా సన్మానo చేసారు. ఆదేవింగంగా మండల పరిదిలోని పార్కలగండి గ్రామం లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ మండల కన్వీనర్ నెట్టా రామకృష్ణ కొన్ని రోజులు క్రీతం అనారోగ్యం తో ఓ ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స చేయించుకొని ప్రస్తుతం వారి స్వగృహంలో విశ్రాంతి తిసుకుంటున్నా వారిని పరామర్శించి, ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని, ఆరోగ్యం కుదుట పడేవారికి తగు విశ్రాంతి తీసుకొవలని తెలియజేసారు. పడుగు ముత్యాలరావు, గుర్రం.వెంకటేశ్వర్లు, గుర్రం మల్లయ్య, మాజీ ఎంపీటీసీ గంటా వెంకటేశ్వరరావు, అశ్వారావుపేట వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మండలం కన్వీనర్ కొనకళ్ల శ్రీనివాసరావు, సూర్యకుమార్, చేపా జోగారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !