UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను పంపిణీ పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేగా

 

మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి21
మండలంలోని మర్రికుంట గ్రామం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుచేతుల మీదుగా రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం వేపలగడ్డ, కొమ్ము నకిరేపేట, గ్రామాలకు చెందిన క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న వాలీబాల్ క్రీడాకారులు ఆటలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వాలీబాల్ ఆటలు మరింతగా రాణించి జిల్లా, రాష్ట్రం, జాతీయ, స్థాయిలో ఉత్తమ ప్రతిభ ఘనపరిచి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని అని నేడు యువత విద్యతో క్రీడారంగంలో రాణించాలి దానికి అన్ని సహాయ సహకారాలు తన వంతు అందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !