UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి…. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా సమీక్షా సమావేశం పార్టీ కార్యక్రమాలు విస్తృత ప్రచారం చేయండి బి ఎస్ పి మండల అధ్యక్షులు సాధం శ్రీనివాస్

మన్యం న్యూస్. ములకలపల్లి. మార్చి 09. బి ఎస్ పి మండల అధ్యక్షుడు సాధం శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో, బి ఎస్ పి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్ దొర గురువారం ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు.అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు ను ప్రజల్లోకి తీసుకెళ్లి, అన్ని పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు వేసి,గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్య కర్తలకు పిలుపునిచ్చారు. మన పార్టీ మహనీయుల త్యాగాలను, మరి ముఖ్యంగా బి ఎస్ పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్యాగం, ఆయన పని విధానంలో, నాయకత్వంలో మన అందరం పని చేసి మన జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో బూత్ కమిటీలు వేసి,ఎలక్షన్ కి సిద్ధంగా ఉండాలని తెలియజేయజేశారు.ముఖ్యంగా మన అశ్వారావుపేట నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంలో మనందరం కలిసి పనిచేసి బహుజన్ సమాజ్ పార్టీ ని గెలిపిద్దాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జున్ను రవి, జిల్లా ట్రెజరర్ దామోదర్,జిల్లా ఇ .సి మెంబర్ ఇల్లెందుల శేషావతారం,అశ్వారావుపేట నియోజకవర్గ కమిటీ, అన్ని మండలాల కమిటీలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !