UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా..

  • నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా
  • నిండు నూరేళ్ళ సంతోషంగా ఉండాలి
  • మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ రేగా నర్సయ్య కుమారుని వివాహ వేడుకకు హాజరైన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం

తాడ్వాయి మండల పరిధిలోని కామారం గ్రామానికి చెందిన మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ రేగా నర్సయ్య కుమారుడు రాజశేఖర్ వివాహం పుష్పాంజలి వివాహ వేడుకకు శనివారం ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !