UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్…

మన్యం న్యూస్: జూలూరుపాడు, మార్చి 25, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 2021-2022 వ సంవత్సరంకు గాను కేంద్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ గ్రామ పంచాయతీ అవార్డులలో భద్రాద్రి జిల్లాలో 17 పంచాయితీలు ఎంపిక కాగా, అందులో జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ స్థానం పొంది అవార్డును దక్కించుకుంది. ఆన్లైన్ మార్కుల ఆధారంగా, గ్రామ అభివృద్ధికి సంబంధించి తొమ్మిది రకాల థీమ్స్ విభాగాలలో విజేతగా నిలిచిన కాకర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ రమాదేవి, కార్యదర్శి నాని బాబులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం నేషనల్ పంచాయితీ అవార్డును, కలెక్టర్ అనుదీప్ వారిని శాలువాతో సన్మానించి అవార్డు, పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా పురస్కారం పొందిన సర్పంచ్, కార్యదర్శులకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. 9 విభాగాలలో నేషనల్ స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎంపీడీవో తాళ్లూరి రవి, ఎంపీఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !