UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 పది పరీక్షలకు సర్వం సిద్ధం.మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్…

మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 01, ఈనెల 3 నుంచి 13వ తారీకు వరకు నిర్వహించబోయే పదవ తరగతి పరీక్షల ఏర్పాట్లు పూర్తి అయినట్లు మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా 358 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, అందుకు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, సెంట్ ఆంటోనీ హై స్కూల్ ల్లో సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 190 మంది విద్యార్థులు, సెంట్ ఆంటోనీ హైస్కూల్లో 168 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరుకావాలని కోరారు. లేటుగా వచ్చిన విద్యార్థులను అనుమతించమని తెలిపారు. పరీక్షల నిర్వహణ చీప్ సూపరిండెంట్లుగా సంజీవరావు, ధారావత్ నరసింహారావులు, డివోస్ గా రామ్ కుమార్, శంకర్ మహదేవ లు కస్టోడియన్ బాబూలాల్ లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !