UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఇల్లందు నియోజకవర్గ పార్టీ వ్యవహరాల ఇంచార్జ్ రాజిరెడ్డిని కలిసిన చీమల వెంకటేశ్వర్లు

 

మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ …భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, భధ్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అధ్వర్యంలో క్యాంప్ కార్యాలయం నందు ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా నియమితులైన ఆవుల రాజిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఇల్లందు నియోజకవర్గ సీనియర్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఇల్లందు నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు జలిల్, ఇల్లందు, టేకులపల్లి మండల పార్టీ అధ్యక్షులు పులి సైదులు, భుక్యా దేవా నాయక్, ఇల్లందు టౌన్ అధ్యక్షులు దొడ్డా డానియల్, బయ్యారం మండల ప్రచార కార్యదర్శి బానోత్ మోహన్, నాయకులు సితారాంరెడ్డి, ధర్మా తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !