UPDATES  

NEWS

 మణుగూరు కు మరో రైలు

. మణుగూరు : భెల్గవి నుండి సికింద్రాబాద్ వరకు నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును మణుగూరు వరకు పొగిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మణుగూరు ప్రజల విజ్ఞప్తి మేరకు పలు మార్లు రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసి ఎంపీ కవిత వినతిపత్రాన్ని అందజేసింది. ఈ మేరకు భేల్గవి నుండి సికింద్రాబాద్ వరకు నడిచే రైలు ను మణుగూరు వరకు పొడిగిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !