UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 శ్రీహరివాసం గ్రూప్ ఛైర్మెన్ హరికృష్ణను పరమర్శించిన జెడ్పీ ఛైర్మెన్ కోరం

మన్యం న్యూస్,ఇల్లందు:శ్రీహరివాసం గ్రూప్ ఛైర్మెన్, బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు పెండ్యాల హరికృష్ణ అస్వస్థతకు గురయ్యారు. గతవారం రోజులుగా అనారోగ్యంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందిన అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు సూచించడంతో ఇల్లందుకు చేరుకున్నారు. హరికృష్ణ అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపరిషత్ చైర్మన్ కోరం కనకయ్య శనివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించడం జరిగినది. అనంతరం కుటుంబసభ్యులను హరికృష్ణ ఆరోగ్యస్థితిని అడిగి తెలుసుకొని దైర్యంగా ఉండాలని సూచించారు. పేదలకు సాయంచేసే గుణమున్న మంచి వ్యక్తి హరికృష్ణ అని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, పూనెం సురేందర్, తాటి బిక్షం, మండల రాము తదితరులు ఉన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !