UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 దశదినకర్మకు బియ్యం అందించిన బీఆర్ఎస్ నేతలు

మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని ఎలగలగడ్డ గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ కార్యకర్త ఇర్ఫా నరసయ్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో అతని దశదినకర్మకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ 50 కేజీల బియ్యాన్ని అందించారు. నరసయ్య మృతి చెందడం బాధాకరమని పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉండేవాడని అధ్యక్షులు తెల్లం భాస్కర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు తాటి కృష్ణ , లక్ష్మయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !