UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 దశదినకర్మకు బియ్యం అందించిన బీఆర్ఎస్ నేతలు

మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని ఎలగలగడ్డ గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ కార్యకర్త ఇర్ఫా నరసయ్య గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో అతని దశదినకర్మకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల అనుసారం పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ 50 కేజీల బియ్యాన్ని అందించారు. నరసయ్య మృతి చెందడం బాధాకరమని పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉండేవాడని అధ్యక్షులు తెల్లం భాస్కర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి టి రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, పార్టీ నాయకులు తాటి కృష్ణ , లక్ష్మయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !