UPDATES  

NEWS

టెట్ ఫీజును వెంటనే తగ్గించాలి..200 నుండి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం.. మాతృ అభయ పౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, పరీక్ష సామాగ్రి, ఆట వస్తువులు పంపిణీ… కరకగూడెంలో అగ్రిటెక్ శాఖ ప్రారంభం…అధునాతన పరికరాలతో రైతులు సాగు చేయాలి.. ఈసం వారి ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర ప్రారంభం.. ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవి జాతర.. మద్యం తాగి వచ్చాడు…. సస్పెండ్ అయ్యాడు.. ఫోన్ పోయింది…. పోలీస్లు పట్టారు..బాధితునికి అందజేసిన సీఐ రాజువర్మ.. మానవత్వం చాటిన మాలమహానాడు…నిరుపేద రోగికి వితరణ చాటడం అభినందనీయం… – డిప్యూటీ తహసీల్దార్, బీరవెల్లి భరణి బాబు. రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ నాగులమ్మ కు ప్రత్యేక అభిషేకాలు… వేలం పాట ముగిసింది…

 ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ దాతృత్వం* ఆంజనేయస్వామి ఆలయ మరమ్మతుల కొరకు విరాళం అందజేత

 

మన్యం న్యూస్,ఇల్లందు:పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఇల్లందు మండలం మసివాగు గ్రామపంచాయతీలోని ఆంజనేయ స్వామి ఆలయ మరమ్మత్తుల కొరకు 25 వేల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ బుధవారం అందజేశారు. మసివాగు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు బోడ రమేష్ కు ఈ విరాళాన్ని ఇల్లందు శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ అందజేశారు. ఆంజనేయస్వామి ఆలయ మరమ్మతులు చేపించాలని అడిగిన వెంటనే స్పందించి విరాళం అందజేసిన హరిప్రియ దాతృత్వాన్ని గ్రామప్రజలు అభినందించారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !