UPDATES  

NEWS

టెట్ ఫీజును వెంటనే తగ్గించాలి..200 నుండి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం.. మాతృ అభయ పౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, పరీక్ష సామాగ్రి, ఆట వస్తువులు పంపిణీ… కరకగూడెంలో అగ్రిటెక్ శాఖ ప్రారంభం…అధునాతన పరికరాలతో రైతులు సాగు చేయాలి.. ఈసం వారి ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర ప్రారంభం.. ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవి జాతర.. మద్యం తాగి వచ్చాడు…. సస్పెండ్ అయ్యాడు.. ఫోన్ పోయింది…. పోలీస్లు పట్టారు..బాధితునికి అందజేసిన సీఐ రాజువర్మ.. మానవత్వం చాటిన మాలమహానాడు…నిరుపేద రోగికి వితరణ చాటడం అభినందనీయం… – డిప్యూటీ తహసీల్దార్, బీరవెల్లి భరణి బాబు. రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ నాగులమ్మ కు ప్రత్యేక అభిషేకాలు… వేలం పాట ముగిసింది…

 కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రంలో గురువారం ఎంపీడీవో కార్యాలయం లో 54 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్,జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వలియాబి, ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయ,స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !