UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 సీఎం సహాయక నిధి పేదల పాలిట వరం

సీఎం సహాయక నిధి పేదల పాలిట వరం

పేదల ఆరోగ్యానికి సర్కార్ భరోసా

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ముత్యాలమ్మ నగర్ గ్రామానికి చెందిన పగిళ్ల శోభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 48 వేల రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ, అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారింది అన్నారు, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఉపయోగపడుతున్నదని అన్నారు.అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పార్టీ సీనియర్ నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !